రాయదుర్గం: వార్తలు

06 Sep 2023

తెలంగాణ

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు 

డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.